logo

విజయనగరం మండలంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


విజయనగరం మండలంలో గురువారం మధ్యా హ్నం
ఆటో, బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో
ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
జామి నుంచి విజయనగరం వైపు వస్తున్న బస్సు
రామనారాయణం వద్ద టీపాయింట్ సమీపంలో కొత్త
భీమసింగి వైపు వెళ్తున్న ఆటోను, ఆ వెనుకే వస్తున్న
స్కూటీని ఢీకొట్టింది. మృతులు పద్మనాభం మండలం
చిన్నాపురానికి చెందిన యు. లలిత (35), జామి
మండలం కొత్త భీమసింగికి చెందిన పి.శశికుమార్గా
గుర్తించారు.

24
1327 views